శరీర కణాల నిర్మాణం, మరమ్మతులు, పెరుగుదల, గాయాల నుంచి విముక్తి, ఎముకల వృద్ధి.. మొదలైన వాటికి ప్రొటీన్లు అత్యవసరం. అవి కనుక తగినపాళ్లలో అందకపోతే శరీరం అనారోగ్యం బారిన పడుతుంది. మాంసం, పాలపదార్థాలు, పప్పుధాన్య
కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవ�
రాత్రిపూట శరీరం విశ్రాంతి పొంది, రోజుకు కావలసిన శక్తిని విడుదల చేస్తుంది. కానీ, ఉదయం లేచాక కూడా కొన్ని గంటల సేపు మనం ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ చర్య మరింత ఎక్కువగా జరుగుతుంది.