ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితా నుంచి తొలగించుకునేందుకు ఇచ్చే ఎన్వోసీల జారీపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చ ల్, మల్క�
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములలో మున్సిపల్ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వడం పై మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిన సర్వే నంబర్లను తొలగించేలా చర్యలు తీసుకోరా అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల�
ఫార్మాసిటీ భూబాధితులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఫార్మాసిటీ భూ వ్యతిరేక పోరాట సమితి సమన్వయకర్త కావుల సరస్వతి, రైతులు తెలిపారు. మంగళవారం