కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లకు మేలు చేస్తూ రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫైర్ అయ్యారు. గురువా రం ఆయన నల్లగొండ సమీపంలోని మర్రిగూడ బ�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, మునుకుంట్ల, కల్మెర, కట్టంగూర్, అ�
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం దుబ్బాకలోని రజనీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన �
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పది రోజుల కిందట ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో ఎవుసం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్నా.. కొనే దిక్కు లేక ఆవేదనతో కుమిలిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ధా�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. ఆన్లైన్ ట్రక్షీట్ విధానం నిలిపివేయడంతోపాటు పాత పద్ధతిలోనే కొనుగోళ్లకు ఆదేశాలు జారీచేసింది.