కబడ్డీ..ఈ గ్రామీణ క్రీడకు ఉన్న క్రేజే వేరు. దేశంలో క్రికెట్ తర్వాత అత్యంత అభిమానగణాన్ని పొందిన క్రీడగా కబడ్డీ వెలుగొందుతున్నది. గ్రామీణ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన కబడ్డీలో మన తెలంగాణ వాసి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరేట్స్ జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా 43-26 తేడాతో పుణెరి పల్టాన్పై ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు గెలుపును ఖాతా�
పట్నాపై జైపూర్ ఘన విజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో జైపూర్ పింక్పాంథర్స్ అదరగొట్టింది. ఆదివారం మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లో జైపూర్ 51-30 తేడాతో ఘన విజయం సాధించింది. అస�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబంగ్ ఢిల్లీ జోరు కనబరుస్తున్నది. నిలకడైన ప్రదర్శనతో చెలరేగుతున్న ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. శనివారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 41-22తో గుజరాత్ జ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పట్నా పైరెట్స్ దుమ్మురేపుతున్నది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పట్నా 52-24తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. పట్నా తరఫున మోను గోయత్ (9), ప్రశాం�
బెంగళూరు: స్టార్ రైడర్ పవన్ షెరావత్ విశ్వరూపం కనబర్చడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో బెంగళూరు బుల్స్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు 42-28తో హర్యాన�