బెంగళూరు: వరుస విజయాలతో ఇప్పటికే నాకౌట్కు అర్హత సాధించిన జట్టుకు.. పరాజయాల బాట వీడేందుకు తీవ్రంగా శ్రమిస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థిరపడ్డ టీమ్కు మధ్య జరిగిన పోరులో టేబుల్ టాపర్నే విజయం వరిం�
గుజరాత్ చేతిలో పరాజయం బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 32-34తో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిం�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్కు ఏదీ కలిసి రావడం లేదు! లీగ్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్లాడి కేవలం ఒక్క విజయం మాత్రమే ఖాతాలో వేసుకున్న టైటాన్స్.. మంగళవారం హర్యానా స్ట�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో శ్రీకాంత్ జాదవ్ (15 పాయింట్లు) విజృంభించడంతో.. యూపీ యోధా రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో యూపీ యోధా 42-27తో బెంగళూరు బుల్స్పై గెలుపొం�
యూపీ యోధాపై గెలుపు బెంగళూరు: డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో యూపీ యోధా జట్టు పరాజయం పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా సోమవారం జరిగిన పోరు�
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పోటీలకు వేళయైంది. బెంగళూరు వేదికగా డిసెంబర్ 21 నుంచి ఎనిమిదో సీజన్ పోటీలు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈసారి లీగ్ను ఒకే నగరానికి పరిమితం చేసినట్లు నిర�
ముంబై: ఈ ఏడాది డిసెంబర్లో జరుగనున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-8 కోసం పలు ఫ్రాంచైజీలు 59 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. పీకేఎల్ వేలానికి ముందు తాము తిరిగి తీసుకున్న ఆటగాళ్ల జాబితాను ఆయా జట్ల