జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బాత�
గ్రేటర్లో ఉచితంగా ఉండే పబ్లిక్ టాయిలెట్లు ఇక మీదట ప్రైవేట్ పరం కానున్నాయి. ఎవరికైతే అర్జెంట్ వస్తే డబ్బులు పెట్టి రిలీఫ్ పొందాల్సిందే.. ఉచిత సదుపాయంతో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను చూడాల్సిన జీహెచ�
గ్రేటర్లో మోడల్ మార్కెట్లను ఇతర అవసరాల పేరిట ప్రైవేట్ పరం చేసే పనిలో ఉన్నారు. వాస్తవంగా అందుబాటులోకి వచ్చిన చోట స్థానికులకు సూపర్మార్కెట్లలా ఈ మోడల్ మార్కెట్లు ఉపయోగపడాలి. కానీ మోడల్ భవనాలను ఏకం�
ప్రైవేటు ఆస్తిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవద్దని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనని, ప్రైవేటు ఆస్తులను సమాజ వనరులుగా చూడొద్దని చెప్ప
ప్రభుత్వం, వక్ఫ్బోర్డువి కావుతీర్పు వెలువరించిన హైకోర్టుసుప్రీంకోర్టుకు వెళ్తామన్న ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేటలోని సర్వేనంబర్ 80�