రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరవ్యాప్తంగా లక్షల కోట్ల విలువజేసే ఆస్తులపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నింది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అత్యంత పారదర్శకంగా, మధ్యవర్తులు, అవినీతికి ఆస్కారం లేకుండా తెచ్చ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించే వరక�
ఎన్నో ఏండ్ల కింద కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేర్చారని.. పైసాపైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లల్లో ఇండ్లు నిర్మించుకున్నామని, ఆ ఇండ్లను సైతం నిషేధిత జాబితాలో చేర్చారని.. వాటిని అ�
ప్లాట్లు, ఇండ్లను అత్యవసరం కోసం అమ్ముకునేందుకు ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఎన్వోసీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే సంబంధిత ఫైళ్లు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలోని
ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితా నుంచి తొలగించుకునేందుకు ఇచ్చే ఎన్వోసీల జారీపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చ ల్, మల్క�
గ్రేటర్ హైదరాబాద్లో రవాణా, మౌలిక వసతుల విస్తరణ కోసం ప్రైవేట్ స్థలాలను సేకరించిన జీహెచ్ఎంసీ.. అందుకు బదులుగా ఇవ్వాల్సిన ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల జారీలో తీవ్ర ఆలస్యం చ�
హెచ్ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టులకు భూసేకరణ క్లిష్టంగా మారింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి భూములు సేకరించడం తలకు మించిన భారంగా మారుతుంది. ఇప్పటివరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోను ఇదే తరహా ఇబ్బందుల