ఖాతాదారులను మోసం చేసి సొంత ఆస్తులు కూడబెట్టుకున్న అక్షర చిట్ఫండ్ చైర్మన్, ఇద్దరు డైరెక్టర్లను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండలోని సుబేదారి ఎస్బీహెచ్ కాలనీకి చెందిన పేరాల శ్రీనివాసర�
ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్)..రాష్ట్రంలో మరో సర్వీసు సెంటర్ను ప్రారంభించింది.
మంచిర్యాలలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో అశోక్ లేలాండ్కు
కల్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.287.51 కోట్ల ఆర్డర్ను అందుకున్నది. మిస్సైల్ సిస్టమ్స్ను సరఫరా చేయనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో కంపెనీ తెలియజేస�
సంస్థాగత సేవలే అయినప్పటికీ ఆ సంస్థకు రెండు, అంతకుమించి రిజిస్ట్రేషన్లుంటే.. హెడ్ ఆఫీస్కు బ్రాంచ్ ఆఫీస్ నుంచి అందే సేవలకు కూడా 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తిస్తుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూ