NMC | నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ప్రతినిధుల బృందం శుక్రవారం ప్రైవేట్ క్లినిక్లలో తనిఖీలు చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రెండు, దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలోని నాలుగు క్లినికల్ప�
తెలిసీ తెలియని, అవగాహన లేని, అశాస్త్రీయ విధానంలో వైద్యం చేస్తూ పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆర్ఎంపీలు, నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోవడంలో వైద్యారోగ్యశాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి.
ప్రైవేట్ దవాఖానలో యథేచ్ఛగా కడుపు కోతలకు తెగబడుతున్నాయన్న విమర్శలున్నాయి. మాఫియగా మారి అవసరం లేకున్నా బాధితులను భయపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో ఆరోగ్యంతోపాటు, డబ్బులను కూడా నష్టపోతున్నామ
కాసుల కక్కుర్తితో అనవసరపు సిజేరియన్లు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ దవాఖానలపై నజర్ పెట్టారు.
అంతుచిక్కని విషజ్వరాలు వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయి. 1600ల జనాభా కలిగిన ఈ గ్రామంలో 300లకు పైగా మంది విషజ్వరాల బారిన పడడంతో భయాందోళనకు గురవుతున్నారు.