ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఏటీఎం లావాదేవీలకు చార్జీలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా లావాదేవీలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజును రూ.21 నుంచి ర�
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.16,736 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది.
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దూసుకుపోతున్నది. దేశవ్యాప్తంగా గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంక్ రూ.48 వ�
రిజర్వుబ్యాంక్ తన తదుపరి పరపతి సమీక్షకంటే ముందుగానే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ది ఫండ్-బేస్డ్