సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి మూడు రోజులుగా ఎస్ఎస్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ ఎజెన్సీ సంస్థ ప్రతినిధులు డిజిటల్ సర్వే ప్రారంభించా�
రాష్ట్రంలోని ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీలు అనుసరిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీనే ఔట్సో
మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా 2024లో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతున్నది. అద్దె భవనంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు నరకం అనుభవిస్తున్నారు. నర్సింగ్ కళాశాల మొదట�
తెలంగాణ ఆర్టీసీ ద్వారా కొరియర్ సేవలు అందించాలనే కేసీఆర్ ఆలోచన ఏటా రూ.100 కోట్లపైగా లాభాలను ఆర్జించి పెట్టింది. నమ్మకమైన, నాణ్యమైన సేవలు ఆర్టీసీ అందించేందుకు తెలంగాణ ఆర్టీసీలో 2020 జూన్ 19న కార్గో సేవలను ప్�
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయలేని పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ప్రభుత్వాలు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. కొన్నేండ్ల తర్వాత కాంట్రాక్టు ఉద్య
NHAI | రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్నది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అప్పుల కుప్పగా మారిపోయింది. గత తొమ్మిదేండ్