తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా తెలిపారు. చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం (ఓపెన్ జైలు)లో ఆయుర్వేద గ్రామం, కోల్డ్ప్ర�
తెలంగాణలో పెరిగిన హత్యలు, అత్యాచారాలను పోలీస్ శాఖ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జైళ్ల శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పలు కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధితోపాటు వారి పరివర్తనలో మార్పు, కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నదని జైళ్లశాఖ డైరెక్టర్