తెలంగాణలో పెరిగిన హత్యలు, అత్యాచారాలను పోలీస్ శాఖ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జైళ్ల శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పలు కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధితోపాటు వారి పరివర్తనలో మార్పు, కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నదని జైళ్లశాఖ డైరెక్టర్