న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో దేశ �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్కు వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం �
ఢాకా: ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటన కొనసాగుతున్నది. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం బంగ్లాదేశ్కు వెళ్లిన ప్రధాని తొలిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండో రోజైన శ�
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతిపెద్ద బాధితుడు అని కేంద్ర న్యాయ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 20 ఏండ్ల�
న్యూఢిల్లీ: మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇన్విటేషన్ మేరకు ఆ దేశంల�
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చెన్నైకి వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఏప్రి
న్యూఢిల్లీ: బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్కు ప్రధాని నరేంద్రమోదీ హృదయపూర్వక శ్రద్దాంజలి ఘటించారు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం, మానవ హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప మహనీయుడని ప్రధా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేతో ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారు ప్రధానంగా చర్చించారు. అంశాల వారీగా వివిధ పరిణామాలపై �
కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రజలు శాంతిని, ప్రగతిని కోరుకుంటున్నారని, రాష్ట్రం బంగారు బెంగాల్గా మారాలని ఆశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం�
ప్రస్తుతం వివిధ రోగాల కోసం వాడే ఔషధాలు ఖరీదైపోయాయని, దాంతో తక్కువ ధరలకే ఔషధాలను అందించే పీఎం జన ఔషధి కేంద్రాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర