న్యూఢిల్లీ: బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్కు ప్రధాని నరేంద్రమోదీ హృదయపూర్వక శ్రద్దాంజలి ఘటించారు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం, మానవ హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప మహనీయుడని ప్రధా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేతో ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారు ప్రధానంగా చర్చించారు. అంశాల వారీగా వివిధ పరిణామాలపై �
కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రజలు శాంతిని, ప్రగతిని కోరుకుంటున్నారని, రాష్ట్రం బంగారు బెంగాల్గా మారాలని ఆశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం�
ప్రస్తుతం వివిధ రోగాల కోసం వాడే ఔషధాలు ఖరీదైపోయాయని, దాంతో తక్కువ ధరలకే ఔషధాలను అందించే పీఎం జన ఔషధి కేంద్రాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర
జమ్ము: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసించారు. ఈ మధ్యాహ్నం జమ్ములో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశంలోని చాలా మంది నాయకులకు సంబంధ�
న్యూఢిల్లీ: మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ ఈ మూడు నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ నినాదాల వల్లనే ఇప్పుడు భారతీయులు చైనా వస్తువుల వాడకాన్ని �