న్యూఢిల్లీ: కన్నడ సాహిత్యరంగ ప్రముఖుడు, రచయిత, నిఘంటుకర్త వెంకటసుబ్బయ్య మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. కన్నడ భాష అభివృద్ధి కోసం వెంకటసుబ్బయ్య ఎంతో కృషి చేశారని ప్రధాన�
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసన్సోల్ బహిరంగసభలో ప్రసంగించిన ప్రధాన
న్యూఢిల్లీ: జలియన్ వాలాబాగ్ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. వారి త్యాగాలు ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయని పేర్కొన్నారు. జలియన్వాలా బాగ్ నరమేధం జరిగి నే�
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన స
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని ఎన్నికల గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిషన్) అంటూ ప్రతిపక్షాలు విమర్శించడంపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన ప్రతిసారి పోలింగ్ విన్న
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి క్యాబినె
న్యూఢిల్లీ: సమాజ హితం కోసం దేశంలోని సామాజిక కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని, వారి కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియ�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో దేశ �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్కు వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం �
ఢాకా: ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటన కొనసాగుతున్నది. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం బంగ్లాదేశ్కు వెళ్లిన ప్రధాని తొలిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండో రోజైన శ�