యూరియా బస్తాల కోసం కొద్ది రోజులుగా రైతులు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటంతో వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్ద పడిగాప
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిధిలో ఇద్దరు రైతులకే రుణమాఫీ అయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 554 మంది రైతులకు రూ.2.55 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా కేవలం ఇద్దర�
మాగనూరు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘా ల్లో అధికారుల నిర్లక్ష్యంతో 51 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. రుణ వివరాలను సొసైటీ సి బ్బంది నమోదు చేయడం లో అలసత్వం వహించారు. దీంతో అన్ని అర్హతలున్నా అధికారుల నిర్లక�
గండీడ్ పీఏసీసీఎస్ గోల్మాల్ గోవిందం నడుస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘంలో చనిపోయిన రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వారి పే ర్లను సంఘం నోటీసు బోర్డుపై వేశారు.
వ్యవసాయ రుణ గ్రహితలకు వారి ఆర్థిక ఆసక్తి, పొదుపు అలవాట్లని ప్రోత్సహిస్తూ.. స్వల్ప, మధ్యకాలిక రుణాలు సకాలంలో మంజూరు .. సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల�
పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని, దేశంలోనే టాప్లో కొనసాగుతున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. దశాబ్దాలపాటు కొట్లాడి సాధించిన రాష్ట్రంలో తొమ్
గండీడ్ వ్యవసాయ సహకార సంఘంలో గోల్మాల్ చోటు చేసుకున్నది. ఏడాది తిరిగినా కొత్త రుణాలను ఇవ్వని సిబ్బంది మృతి చెందిన వారి పేరు మీద రూ.లక్షల్లో లోన్లు తీసుకొని చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి.
మండల పరిధిలోని తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర పరిధిలోని ఆయా గ్రామాల్లో 2,200 మంది సభ్యులు ఉండగా, అందులో 800 మంది సంఘం పరిధ�