దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుభమస్తు కన్వెన్షన్లో గురువారం దివ్యాంగుల ముఖ్యనాయకుల సమా
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్నకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో గ్రామస్తులైన నిరుపేదలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ స్పష్టం చేశారు. బుధ�
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధిలో స్థానికతకు ప్రాముఖ్యమిస్తూ సంస ృతిని పరిరక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలులో మాదిగలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తిచేశారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ క�
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అభివృద్ధిని కాంక్షించి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం కూడా అందజేస్తున్నదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్న�
సైఫాబాద్ సైన్స్ కళాశాలలో శనివారం కళాశాల పూర్వ విద్యార్థులు సందడి చేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతరమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని కార్యక్రమానికి వ�