Himachal Congress Crisis | హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. (Himachal Congress Crisis) కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ బీజేపీపై ప్రశంసలు కురిపించారు. తమ పార్టీ పని తీరు కంటే బీజేప
సీఎం ఎంపిక కోసం వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతల ముందు ప్రతిభా సింగ్ మద్దతుదారులు బలప్రదర్శన నిర్వహించారు. వారి వాహనాన్ని అడ్డుకుని సింగ్ కుటుంబానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే సీఎం పదవిని చేపట్టేదెవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం షిమ్లాలో