కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను రామాయణ సర్యూట్ కింద అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.1400 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 52 పర్యాటక ప్రాజెక్టులను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందులో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.4.4 కోట్లు కేటాయించ�
తెలంగాణలో స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.137.76 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ గురువారం శ్రీనగర్ నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి దౌపదీ ముర్ము బుధవారం సందర్శించనున్న నేపథ్యంలో అపూర్వ స్వాగతం పలికేందుకు ములుగు జిల్లా అధికార యంత్రాంగం �
President Drupadi Murmu | తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం ( పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్లీ ఆగ్మెంటేషన్ డ్రైవ్-ప్రసాద్ ) పథకాన్ని వరంగల్లోని రామప్ప(రుద్రేశ్వర) ఆలయం, భద్రాచ�