గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి (Godavari) నదికి వరద పోటెత్తింది. దీంతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మడిహట్టి వద్ద గల ప్రాణహిత నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుత�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మండలంలోని ఎర్రబండ వద్ద ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన శనివారం జరిగింది. పోలీసులు, బాధిత కుట�
Heavy Rains | రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ
Pranahita | ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. సోమవారం సాయంత్రానికి 1.18 లక్షల క్యూసెక్కులకు వరద పోటెత్తగా మంగళవారం సాయంత్రానికి 2.34 లక్షల క్యూసెక్కులకు ప�
Pranahita Pushkaralu | దేవగురువు బృహస్పతి ఏడాదికి ఒకసారి రాశి మారుతుంటాడు. గురుడు రాశి సంక్రమణ చేసిన నాటి నుంచి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతావనిలోని పన్నెండు పవిత్ర నద�
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతుంది. 52,300 క్యూసెక్కుల నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఎగువకు పరుగులు పెడుతున్నది. ప్రాణహిత ద్వారా లక్ష్మీబరాజ్లోక�