ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. లైంగిక వేధింపులను ప్రతిఘటించినందుకు ముగ్గురు దుర్మాగులు ఓ దళిత యువతిని బెల్లం తయారీ యూనిట్లో ఉపయోగించే పొయ్యిపై కాగుతున్న పెద్ద కడాయిలో పడేశారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కుష్నపల్లి సతీశ్ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకుని ఉద్యమానికి ఊపిరి పోశాడు. సీమాంధ్ర పాలకుల కుట్రలతో తెలంగాణ వస్తుందో లేదో అనే బెంగతో ఫి
అవార్డులు అందుకున్న సుమిత్, ప్రమోద్ న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. సోమవారం అ�
న్యూఢిల్లీ: స్పానిష్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీ-2లో టోక్యో ఒలింపిక్ చాంపియన్ ప్రమోద్ భగత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మూడు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకుని తిరుగులేదని నిరూపించాడు. మరో భారత పా