రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో చేనేత, పవర్ లూమ్ పరిశ్రమలు, కార్మికుల అభివృద్ధి కోసం కేవలం రూ. 371 కోట్లు నామమాత్రంగా కేటాయించి చేనేతకు కాంగ్రెస్ మొండిచేయి చూపిందని తెలంగాణ చేనేత కార్మిక సం�
KTR | : రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదేండ్ల పాటు సిరిసిల్ల నేతన్నలను అన్ని రకాలుగా ఆదుకుని, చేతి నిండా పని కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లను మరో తిర్పూర్
KTR | ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తీసుకురావాలని కోరుతూ కేంద్రమంత్రి బండి సంజజ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్లో క�
KTR | రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నలకు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా �
కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల పై విధించిన ఐదుశాతం జీఎస్టీని రద్దు చేయాలని ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామ చేనేత పవర్ లూమ్ కార్మికులు, పద్మశాలీలు డిమాండ్ చేశారు .
రాజన్న సిరిసిల్ల : నేత కార్మికులను కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని పెంచడంపై కేంద్రానికి వ్యతిరేకగా �
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం తువ్వాలలు, చేతిరుమాళ్లు, ధోవతుల తయారీకి కేంద్రంగా మారింది. గతంలో ఇక్కడ నేత కార్మిక కుటుంబాలు ఉపాధి లేక సూరత్, ముంబై, భీవండికి వలస వెళ్లగా, ప్రస్తుతం స�