అధికార పంపిణీ ఒప్పందంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట మార్చారు. అలాంటి ఒప్పందం ఏదీ లేదని, దీని గురించి ఎవరూ మాట్లాడొద్దని శనివారం పేర్కొన్నారు. ఎన్నికల ముందే అధికార పంపిణీపై ముఖ్యమంత్రి సిద
రాష్ట్రంలోని విద్యుత్తు పంపి ణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేట్కు ధారాదత్తం చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు సిద్ధపడుతున్నది. ఏకంగా ప్రైవేటీకరణకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతుల్లో ‘తెలంగాణ పవర్'ను పె�
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ పరిధిలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పనిచేస్తున్నది. ప్రతియేటా వేసవిలో ఉండే డిమాండ్ను, కొత్త కనెక్షన్ల ద్వారా పెరిగే డిమాండ్ను దృష్టిల�
ఇప్పుడు బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సరిగ్గా మూడు వారాల క్రితం మీటర్లు పెట్టారు.. పెట్టిన పదిహేను రోజులకే బిల్లులు పంపటమూ మొదలుపెట్టారు. అదీ అలా ఇలా కాదు.. ఏకంగా రూ.5 వేల నుంచి రూ.8 వే
తన ఆఫీసు గదిలో ఆల్ఖైదా తీవ్రవాది ఒసామా బిన్లాడెన్ ఫొటో పెట్టుకున్న ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఇక్కడి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (డ