పోలవరం ప్రాజెక్టు కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కి రావడం వల్ల భద్రాచలం పట్టణంతోపాటు పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరిగిందని సీపీఎం రాజ్యసభ ఫ్లోర్లీడర్ జాన్ బిట్రాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
మార్క్సిస్ట్ యోధుడు,,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు హెచ్చరించారు. మోటమర్రి గ్రామంలో శని
కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోదీ, అమిత్ షా కలిసి దేశాన్ని అమ్ముతున్నారని, సంపదను కొల్లగొడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర..