చనిపోయిన తన కుమార్తెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి అవసరమైన పోస్ట్మార్టం రిపోర్టు, డెత్ సర్టిఫికెట్ పొందేందుకు లంచగొండి అధికారులకు తాను ముడుపులు చెల్లించాల్సి వచ్చిందంటూ ఓ రిటైర్డ్ సీనియర్ ఎగ
పంజాగుట్ట పీఎస్ పరిధిలో మహిళ అనుమానస్పద మృతి ఘటనలో పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... ఈ నెల 23న బేగంపే ట గ్రీన్ల్యాండ్స్ ప్రధాన రహదారిలో అసోంకు చెందిన మహిళ(30) రోడ�
ఎలాంటి కేసులనైనా ఛేదించే పోలీసులు.. కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు సవాలుగా మారుతుంటాయి. అలాంటిదే ఈ కేసు కూడా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండ లం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో మృతి చెందిన ఎస్సై �
పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఓ వ్యక్తి కేసుకు సం బంధించి వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగానే హత్యకేసులో నింధితులు పట్టుబడ్డారు. ఆదివారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్�
అనుమానాస్పదంగా మృతిచెందిన కన్నడ బుల్లితెర నటి శోభితాశివన్నది ఆత్మహత్యే అని పోలీసులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శోభిత ఆత్మహత్యకు పాల్పడినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై భోలే బాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. సత్సంగ్లో కొందరు క్యాన్లలో విష వాయువు తెచ్చి వదిలారని ఆరోపించారు.
Dammaiguda | దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. ఊపిరి తిత్తుల్లో నీరు చేరడంతో ఇందు మృతిచెందిందని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. జవహర్నగర్కు చెందిన