Congress | కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యమకారులు పోరుబాట పట్టారు. ఇచ్చిన హామీలు అటకెక్కించి, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.
ఉచిత స్కూటీ హామీ అమలు ఏమైందంటూ జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్డీ, ఎస్వీఎం డిగ్రీ కళాశాల విద్యార్థినులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. పోస్టుకార్డులపై ప్రియాంకజీ ఎక్కడ నా స్కూటీ అంటూ ఉత్తరాలు రాసి ప్రియాంక
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అమ్మాయిలు మండిపడుతున్నారు.
Post cards | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఉత్తరాలు(Post cards) రాస్తూ అన్నదాతలు(Farmer) ప్రారంభించిన పోస్టు కార్డు ఉద్యమం ఉధృత మవుతున్నది.
Electricity bills | ఎన్నికల సమయంలో కరెంట్ బిల్లులు(Electricity Bill) తామే కడతామని చెప్పిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని నాగోల్(Nagole) ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరిహద్దుల్లో పహారకాస్తున్న వీరుడికి పుత్రోత్సాహాన్ని నింపే సందేశాన్ని.. కోటి ఆశలతో ఎదురు చూసే నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన విషయాన్ని.. మనసులో మాటని నోరువిప్పి చెప్పలేక కవితల కవ్వింతలతో రాసిన ప�
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందజేయాలన్న సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.