NCP leaders met Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకులు కలిశారు. విమాన ప్రమాదంలో మరణించిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోర్ట్ఫోలియోలపై చర్చించారు. ఆయన నిర్వహించిన మ
ప్రతి ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే ఏ లక్ష్యాలనైనా సాధించవచ్చు. ఈ ఏడాదిలో కొత్త ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఈ ఐదు సూత్రాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Maharashtra | మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ అనంతరం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంత్రులకు శాఖలను కేటాయించారు. పట్టణాభివృద్ధి, పర్యావరణం, మైనారిటీలు, రవాణా, విపత్తు నిర్వహణ బాధ్యలను సీఎం తీసు
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన మంత్రివర్గ శాఖలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఇతర మంత్రులకు కేటాయించింది. తాజా కేటాయింపుల ప్రకారం...
Rajasthan Portfolios: రాజస్థాన్ ప్రభుత్వం ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన 15 మంది కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది. అదేవిధంగా పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులు, చేర్పులు చేసింది.
Punjab portfolios: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ఇటీవల తన మంత్రివర్గంలో చేరిన వారికి ఇవాళ శాఖలు కేటాయించారు. అయితే తన క్యాబినెట్ సహచరులకు పంచగా మిగిలిన 14 శాఖలను