ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి శుక్రవారం ఆందోళన చేపట్టారు.
PD Chinna Obulesh | పేద మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలని, సమాజం, కుటుంబంలో వారికొక గుర్తింపు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని డీఆర్డీవో పీడీ చిన్న ఓబులేష్ అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తున్నది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా 5 గ్యారెంటీలను తీసుకొచ్చింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏడాదికి
సర్కారోళ్లు దేవుడోలే అచ్చిన్రు. అమ్మా నీకు కండ్లు మంచిగ కనపడుతున్నాయా? అని ఇంటికి వచ్చి అడిగిన్రు. ఎందుకో అనుకున్న. సక్కగా కనిపిస్తలేవని చెప్పంగనే పేరు రాసుకున్నరు. ఇయ్యాళ్ల కండ్ల శిబిరం పెట్టినం.. రమ్మన�
ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నదని, వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తూ ఆదుకుంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఆర్�