ధర్మారం మండల కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాల యజమాన్యం ఓ నిరుపేద విద్యార్థినికి ఒకటి నుంచి ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు విద్యార్థిని కుటుంబ సభ్యులకు లిఖితపూర�
MLA Jagadish Reddy | ఉన్నత చదువులకు ఆటంకంగా నిలిచిన ఆర్థిక పరిస్థితితో దిక్కుతోచని స్థితిలో ఉన్న గిరిజన నిరుపేద విద్యార్థిని(Poor student)కి మజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy)అండగా నిలిచారు. ఆమె విద్యాభ�
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఓ పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. హుస్సేన్, హసీనా దంపతుల కుమారుడు తాహెర్ షరీఫ్.. ఇటీవల నిర్వహించిన నీట్లో 497వ ర్యాంకు రావడంతో ఖమ్మం ప�
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడూ అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.
పేద, అనాథ పిల్లలకు విద్యలో చేయూత అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారనేది మరోసారి రుజువైంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా మారిన ఆ చిన్నారికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆయన ఆర్థికసాయంతో క�
ఉండటానికి.. డబుల్ బెడ్రూం ఇల్లు, ఆర్థికంగా నిలదొక్కుకోడానికి.. ఆటో, చదువుకుంటానంటే.. సహాయం చేస్తానని హామీ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా. మంత్రి కే తారకరామారావు ఓ పేద యువతికి ఇచ్చిన ధైర్యం