రంజీ ఎలైట్ గ్రూప్-బీ మూడో మ్యాచ్లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో ఫాలోఆన్ ఆడుతున్న పుదుచ్చేరి 2 వికెట్లు కోల్పోయి 171 పరుగుల
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్వవహార శైలి రోజురోజుకూ విమర్శలకు తావిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆమె రాజకీయాలు చేస్తున్నారని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి విమర్శలు గుప్పించ�
తమిళనాడుకు చెందిన కార్డిలియా క్రూజ్ను పుదుచ్చేరిలోకి అనుమతించేందుకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నిరాకరించారు. విశాఖపట్నం నుంచి బయలుదేరి పుదుచ్చేరి తీరం సమీపంలోకి వచ్చిన ఆ ఓడ
భారత జట్టులో చోటు కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆంధ్ర కెప్టెన్ కేఎస్ భరత్ (109 బంతుల్లో 161 నాటౌట్; 16 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు. ఆదివారం గ్రూప్-‘ఎ’లో భాగంగా హిమాచల్తో జరిగిన పోరులో భరత�