నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం పాలిటెక్నిక్ హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. పాలిటెక్నిక్ కళాశాల, వసతి గృహం పక్కపక్కనే ఉంటాయి.
బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం చూస్తే బంగారు కడియం, పులి కథను గుర్తుకు తెస్తున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్ల పేరిట బిల్లులు చేశామని �
AP News | ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. విశాఖలోని నరవ ఎల్జీనగర్ వద్ద ఈ ఘటన జోటు చేసుకుంది.