Election staff | మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి , నరసింహ జిల్లా పరిషత్ సీఈవోకు వినతి పత్రం అందించార�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సరిపడా ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని ఈవీఎం స్ట్రా�
లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6న కోడ్ పూర్తవుతుంది.
రాష్ట్రంలో బ్యాలట్ పేపర్ల ముద్రణ ప్రారంభమైందని, ఈ నెల 18 కల్లా పోస్టల్ బ్యాలట్, 20వ తేదీ కల్లా ఈవీఎంల బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తిచేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ సీఈవో సత్యవాణి తెలిపారు. చంచల్గ�
అర్హులైన యువతీయువకులు ఓటరుగా పేర్లను నమోదు చేసుకోవాలని మెదక్ ఆర్డీవో సాయిరాం సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ డిగ్రీ కళాశాల, ఆవుసులపల్లిలోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ నవీన్తో క�