రాజ్యాంగం పట్ల, ప్రజల ప్రాథమిక హకుల పట్ల నమ్మకం, గౌరవం ఉంటే.. ఇంకా ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంటులో ప్రొఫెషనలిజం మిగిలి ఉందని భావిస్తే, రాష్ట్ర డీజీపీ వెంటనే ముఖ్యమంత్రిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని మాజ�
ప్రజలకు నష్టం కలిగించే పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఎమ్మెస్ అగర్వాల్ పర�
‘మీరు ఉద్యమాలు చేసిండ్లు.. మీకు న్యాయం చేయాలె.. అందరికీ ఇండ్లు ఇవ్వాలె.. అందరికీ పదవులు ఇవ్వాలె.. ఎక్కడి నుంచి వస్తయి.. మీరొక్కరే ఉద్యమాలు చేశారా’ అని తనను కలిసిన విద్యార్థి, యువజన నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ స
BRS | నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లగొం డ సభలో చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం�
rape inside Trinamool office | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని బీజేపీ మద్దతురాలైన మహిళ ఆరోపించింది. ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు, అతడి అనుచరుడిపై పోలీసులకు ఫ�
Need To Bring Modi's Graph Down | ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ను తగ్గించాల్సి ఉందని ఒక రైతు నేత అన్నారు. రామ మందిరం వల్ల మోదీ గ్రాఫ్ పెరిగిందని ఆయన తెలిపారు. అయితే లోక్సభ ఎన్నికలలోపు మోదీ గ్రాఫ్ను తగ్గించాల్సిన అవసరం ఉందన్