కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్కు వచ్చారు. ఆయన కారు దిగగానే కొందరు ఒడిశా ఎంపీలు సంప్రదాయ టోపీ, శాలువాలతో సన్మానం చేశారు.
రాజ్యాంగం పట్ల, ప్రజల ప్రాథమిక హకుల పట్ల నమ్మకం, గౌరవం ఉంటే.. ఇంకా ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంటులో ప్రొఫెషనలిజం మిగిలి ఉందని భావిస్తే, రాష్ట్ర డీజీపీ వెంటనే ముఖ్యమంత్రిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని మాజ�
ప్రజలకు నష్టం కలిగించే పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఎమ్మెస్ అగర్వాల్ పర�
‘మీరు ఉద్యమాలు చేసిండ్లు.. మీకు న్యాయం చేయాలె.. అందరికీ ఇండ్లు ఇవ్వాలె.. అందరికీ పదవులు ఇవ్వాలె.. ఎక్కడి నుంచి వస్తయి.. మీరొక్కరే ఉద్యమాలు చేశారా’ అని తనను కలిసిన విద్యార్థి, యువజన నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ స
BRS | నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లగొం డ సభలో చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం�
rape inside Trinamool office | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని బీజేపీ మద్దతురాలైన మహిళ ఆరోపించింది. ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు, అతడి అనుచరుడిపై పోలీసులకు ఫ�
Need To Bring Modi's Graph Down | ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ను తగ్గించాల్సి ఉందని ఒక రైతు నేత అన్నారు. రామ మందిరం వల్ల మోదీ గ్రాఫ్ పెరిగిందని ఆయన తెలిపారు. అయితే లోక్సభ ఎన్నికలలోపు మోదీ గ్రాఫ్ను తగ్గించాల్సిన అవసరం ఉందన్