Annamalai | తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ జరుగుతున్నది. కోయంబత్తూరు అంతటా ఆయన పోస�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెత్తనంపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేం�
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించాలని పిలుపునిచ్చిన ఎన్డీయే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మాత్రం ఇంటికి పిలిచి అల్పాహార విందు ఇవ్వడంపై ఇండియా కూటమిలో కలకలం రేగింది.