తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్ అడుగుపెట్టబోతున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే రాజకీయాల్లో ప్రవేశించడంపై ధనుష్ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎన్సీపీ (శరద్పవార్) వర్గం మద్దతు ఇవ్వనుందంటూ గతకొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో ఎన్సీపీ చీఫ్
Annamalai | తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ జరుగుతున్నది. కోయంబత్తూరు అంతటా ఆయన పోస�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెత్తనంపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేం�
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించాలని పిలుపునిచ్చిన ఎన్డీయే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మాత్రం ఇంటికి పిలిచి అల్పాహార విందు ఇవ్వడంపై ఇండియా కూటమిలో కలకలం రేగింది.