బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. శుక్రవారం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బక్రీద్ బందోబస్తును పర్యవేక్షించారు. చెక్పోస్టుల వద్ద ఎ�
హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలో పోలీసులు సోమవారం హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అడుగడుగునా బాంబు, డాగ్ స్కాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న అందాల పోటీలకు వివ�
కేస్లాపూర్ నాగోబా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హీరాసుక జెండాను మార్చి 28న రాత్రి గుర్తు తెలియని దుండగులు తొలగించి దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు సగలకు చెంది�
తెలంగాణ కాశీ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మండలంలోని రామేశ్వరాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున సుమారు లక్ష మంది భక్తులు స్వామివారి
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్నగర్లో శనివారం ఇస్తేమా ప్రారంభమైంది. ఇస్తేమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం రాత్రి �
గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 284 కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1కు 87,020 మందికిగానూ 73,333 మంది అభ్యర్థులు, అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 ఎగ్జామ్కు 87,020 మందికిగ�