సే నో టు డ్రగ్స్' పేరిట వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో ఆదివారం 4కే రన్ నిర్వహించారు. కమిషనరేట్ పరేడ్ మైదానం నుంచి అదాలత్ వరకు నిర్వహించిన కార్యక్రమం లో హనుమకొండ,
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంస్థల్లో జాతీయ జెండాలు ఎగు�
వరంగల్ లోక్సభ పోలింగ్కు సంబంధించి పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, వరంగల్తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని స్ట్రాంగ్ రూంల్లో భ�
నయీంనగర్ పెద్దమోరీ కూల్చివేత పనులు జరుగనున్నందున శుక్రవారం నుంచి ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝా తెలిపారు. రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తుండడంతో 3 నెలలపాటు