రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్తో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేశ�
తెలంగాణ సర్కారు పంపిణీ చేస్తున్న పోడు పట్టాలు అందుకు నేందుకు గిరిజన బిడ్డలు కుటుంబ సమేతంగా సంబురంగా తరలివస్తున్నారు. పోడు భూమి సొంతమవుతున్నందుకు.. ఏళ్లనాటి కల నెరవేరినందుకు ఆనంద పరవశులవుతున్నారు.
గిరిజన గూడేలు, తండాలకు పండుగొచ్చింది. ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ బతికిన గిరిజనం అటవీ భూములకు హక్కులు కల్పించడంతో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు పోడు భూముల కు చట్టబద
ప్రస్తుత వానకాల సీజన్లో లబ్ధిదారులకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం అందించాల్సి ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ వేగవంతం చేసి వారంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
ఎన్నో దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్న గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలు అందజేయడంతో గిరిజనులు ఖుషీగా ఉన్నారు. కొల్లాపూర్ మం డలం ముక్కిడిగుండం జీపీ పరిధిలోని గేమ్య
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అడవి బిడ్డల కల నెరవేరింది. శుక్రవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
CM KCR | రాష్ట్రంలో గిరిజనులకు ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జ