పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో నిర్వహించే తలపెట్టిన పోచమ్మ ఎల్లనంపుడు ఉత్సవ కమిటీని సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. గ్రామంలోని వివిధ కుల సంఘాల సభ్యులంతా �
ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా మెట్టుపల్లి పట్టణంలోని వివిధ వార్డులో గల పోచమ్మలకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను వండి బోనంతో గ్రామదేవతలైన ఐదు చేతులు, నల్ల, ముత్యాల
మండలంలోని పెర్కపల్లి గ్రామంలో గ్రామస్తులు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామప్రజలు ఎల్లా వేళ
గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలో గల పోచమ్మ మైదానంలో మళ్లీ రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలుస్తున్నాయి. రెండు రోజులకు ముందు ఖాళీగా కనిపించిన జాగలో ఆదివారం హఠాత్తుగా దుకాణాలు ప్రత్యక్షమయ్యాయి.
అంతకుముందు పండుగకు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ను సామాల సహదేవ్, సామాల వెంకటగిరి, శివకుమార్, జహంగీర్, ఆశన్న, శ్రీనివాస్తోపాటు గ్రామ ప్రముఖులు ఆహ్వానించగా.. పోచమ్మ తల్లికి, బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజల�
మహరాజ్గూడ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న జంగుబాయి జాతర భక్తులతో కోలాహలంగా మారింది. సోమవారం తెలంగాణ, మహారాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని ఆరాధించారు. భక్తులు టోప్లకస వద్ద పూజలు చేసి, పుణ్యస్నా�
జనులందరినీ పోషించే అమ్మ పోచమ్మ. తెలంగాణలో పల్లెపల్లెలో పోచమ్మ గ్రామదేవతగా కొలువుదీరింది. పోచమ్మనే పోశమ్మ, నల్ల పోచమ్మ, పోసెమ్మ అని పిలుస్తారు. పిల్లలకు తట్టు పోయడం అంటే శరీరంపై స్ఫోటకం పొక్కులు ఏర్పడతాయ
చారిత్రక మహా నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అమ్మవారు త్వరితామాత క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు
పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మేర్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు ఇంటికో బోనంతో బైండ్లోళ్ల ఆటలు, శివసత్తుల నృత్యాలు