రాష్ట్రంలో అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకంతోపాటు, మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలను పూర్తిగా రద్దుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం
గుణాత్మక విద్య అందించాలంటే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారు�
ప్రభుత్వ బడులను ఆదర్శంగా తయారుచేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి మరో 251 సర్కారు స్కూళ్లు ఎంపికయ్యాయి.
రాష్ట్రంలోని 114 ప్రభుత్వ బడుల్లో కొత్తగా 252 తరగతి గదులను నిర్మించనున్నారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా ఒక్కో అదనపు తరగతి గదిని రూ. 13.50లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. సర్కారు బడులను బలోపేతం చేసేందుకు గతంలో
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చ డం, ఆదర్శంగా తయారు చేయడంలో భాగం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి 543 ప్రభుత్వ బడులు ఎంపికయ్యాయి.