Union Budget | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంగళవారం ఆమె లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్
House Demolition: ఒకవేళ ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఇండ్లను కూల్చివేస్తే, వారికి పీఎం ఆవాస్ యోజన కింద కొత్త ఇండ్లను కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ డిమాండ్ చేసింది. ఢిల్లీ మంత్రి అతిషి ఇవాళ మీడియాతో మాట్ల�
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్రం చాలీచాలని మొత్తం కేటాయించిందని, అవి పూర్తి చేయడానికి
PMAY Loan | ఇంటి యజమాని మహిళ ఉండాలని కేంద్రం కండిషన్ పెట్టడంతో మహిళల పేర్ల మీదనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రుణాలు మంజూరయ్యాయి. దాంతో వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే తొలి విడత నగదు జమ చేశారు. అదే కొందరు భర్తల పాలిట శాపం�
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం బడ్జెట్ 66 శాతం పెరిగింది. దీని కింద రూ.79 వేల కోట్లను కేటాయించారు. అలాగే పట్టణ మౌలిక ప్రణాళికను చేపట్టేందుకు రాష్ర్టాలు, నగరాలను ప్రోత్సహించనున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రెండుమూడు అంతస్థుల భవనాలు ఉండి కూడా పీఎంఏవై డబ్బులు నొక్కేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు