ఒకప్పుడు జెండా బడిలా పిలుచుకునే జీడీనగర్ ప్రాథమిక పాఠశాల పశువుల కొట్టంలా, పందులు, కుక్కలకు ఆవాసంగా ఉండేది. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలంలోని జీడీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 16.50 లక్షలత�
మానేరు తీర సమీపంలోని కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో రూ. 7.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను శుక్రవారం మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఊరికో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో ప్రాంగణానికి రూ. 5 లక్షలు కేటాయించింది. ము�
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పల్లె ప్రగతి ద�
చింతకాని, మే 16: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నామని తహసీల్దార్ మాలోత్ మంగీలాల్, ఎంపీడీవో తేళ్లూరి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ప్రొద్దుటూరు, న�
చెన్నై: ప్లే గ్రౌండ్లో ఒక చిన్నపాటి మిస్సైల్ కలకలం రేపింది. కొందరు పిల్లలు క్రికెట్ ఆడేందుకు ప్లే గ్రౌండ్లోకి వెళ్లి వికెట్లను నేలలో పాతే ప్రయత్నం చేయగా నేలలో ఏదో గట్టిగా తగిలినట్లనిప