Sabarimala | శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్ల నిర్వహణలో అధికారులు విఫలమయ్యారు. ఈ క�
వారంతపు సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి.
తిరుమల: తిరుమలలోని అప్ ఘాట్ రోడ్ పై వాహనాల రాకపోకలు 40 రోజుల తర్వాత మొదలయ్యాయి. టిటిడి అడిషనల్ ఈ ఓ ఎవి ధర్మారెడ్డి మంగళవారం రెండో ఘాట్ రోడ్డు (అప్ ఘాట్)ను వాహనాల రాకపోకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మ
తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిన్న 31,815 మంది భక్తులు శ్రీ వారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కానుకల రూపేణా స�
తిరుపతి : భారీ వర్షాలతో స్వామి వారిని దర్శించుకోని భక్తుల కోసం తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనానికి అవకాశాన్ని కల్పించింది. ఈనెల 18 నుంచి 30 వ తేదీ వరకు టికెట్లు బుకింగ్ చేసుకుని, వర్షాల కారణంగా దర�