Wanaparthy | వరాహానికి గోమాత పాలిచ్చిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకున్నది. బుధవారం స్థానిక శ్రీ సాయివాణి కల్యాణమండపం ప్రాంగణంలో ఓ ఆవు కూర్చొని ఉండగా.. పంది వెళ్లి పాలు తాగింది.
కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తికి చరిత్రలో తొలిసారిగా పంది కాలేయాన్ని అమర్చారు. జన్యు మార్పిడి చేసిన పంది కాలేయాన్ని బాధితుడికి అమర్చినట్టు చైనా వైద్యులు ప్రకటించారు.
Rajnath Singh Slams Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘చేప కాకపోతే పంది, ఏనుగు లేదా గుర్రాన్ని తిను, చూపించడం ఎందుకు?’ అని విమర్శించారు.
కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలతో పాటు పెద్దలపైనా దాడి చేస్తున్న ఘటనలు పెరుగుతుండగా తాజాగా ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై పంది దాడి చేసింది.
నాగర్కర్నూల్ : అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో వింత సంఘటన చోటు చేసుకుంది. వరాహం (పంది) నిద్రిస్తూ ఉండగా.. దాని పాలను పిల్లి తాగింది. ఈ సంఘటనను గమనించిన పట్టణ ప్రజలు, కాలనీవాసులు ఆశ్చర్యానికి గు