యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల రైతులు మరోమారు ఆందోళనకు సిద్ధమయ్యారు. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లి, కురుమిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ గ్రామాల్లో నేడు పాదయ
NHRC | ‘బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఎవరూ భయపడొద్దు. స్వేచ్ఛగా జీవించాలి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ లా ముకేశ్ భరోసా ఇచ్చారు.
ఫార్మా చీకట్లు ఎప్పుడు వీడుతాయో.. మళ్లీ ప్రశాంతంగా జీవించే పరిస్థితులు ఎప్పుడు వస్తాయోనని దుద్యాల మండలంలోని ప్రజలు, రైతులు ఎదురు చూస్తున్నారు. ఫార్మా ఘటనతో జరిగిన దమనకాండతో హకీంపేట, లగచెర్ల, పోలేపల్లి, ర�