సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట లీటర్ పెట్రోల్ ధర రూ.71.41. అక్కడి నుంచి మొదలు ఒకటి, రెండు, మూడు రూపాయాలు అనుకొంటూ సెంచరీ కొట్టింది. ఎనిమిదేండ్లు తిరిగే సరికి లీటర్ పెట్రోల్ రూ.109.66కి చేరింది. సామాన్యులు దొరికారు
దుస్తులు, ఇంధన వ్యయాల్లో పొదుపు మంత్రం దేశంలో విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం.. అంతర్జాతీయ సంస్థ సర్వే ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.పేద, మధ్యతరగతి వర్గాలు అ�
పెట్రోల్, డీజిల్పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు ఆరేండ్లలో కేంద్ర ఖజానాకు రూ.2,21,840 కోట్లు చమురు ధరలు తగ్గినా.. ఆ లాభం కేంద్రానికే న్యూఢిల్లీ, మార్చి 22: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో ఒకవైపు సామ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి క్రమం తప్పకుండా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. వారం రోజులకుపైగా అంటే దాదాపు గత 10 రోజుల నుంచి పెట్రో ధరలు పెరుగకుండా నిలకడగా ఉన్నాయ�
తిరువనంతపురం: దేశంలో పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇవాళ కేరళలో తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటించిన ఎంపీ థరూర్.. స్థానిక కాంగ�