తెలంగాణ సొమ్మును పక్క రాష్ర్టాల్లో పార్టీ ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. బీహార్లో త్వరలో ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీని గెలిపించుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని, రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు మెంగనీ మనోహర్ పేర్�