ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటి పర్యవసానం తెలిసి మాట్లాడారా..లేదా అలవాటులో భాగంగానే �
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పులు చేయడంలో రికార్డులు బద్దలు కొడుతున్నది. తెలంగాణ చరిత్రలో ఎవరూ చేయనన్ని అప్పులు చేస్తున్నది. బడ్జెట్ ప్రతిపాదనలకు మించి రుణాలు తెచ్చుకుంటున్నది. ఈ ఆర్థిక సంవ�
తెలంగాణ సొమ్మును పక్క రాష్ర్టాల్లో పార్టీ ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. బీహార్లో త్వరలో ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీని గెలిపించుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని, రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు మెంగనీ మనోహర్ పేర్�