కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచి ఇవ్వాలని కోరు తూ ఎల్లారెడ్డి మండలంలోని భిక్నూర్, మోస్రా మండలం లోని చింతకుంట గ్రామ పంచాయతీలను పింఛన్దారులు శనివారం ముట్టడి
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరు పేదలు ‘పింఛనివ్వు.. నీ బాంచన్' అని చేయిచాచే దుస్థితి ఏర్పడు తోంది. నాడు ఉమ్మడి రాష్ర్టాన్ని 60 ఏళ్లు పాలించిన నాటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నిరుపేదలను
ఆసరా పింఛన్లు పెంచుతామని మాయమాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటివరకు ఆ ఊసే ఎత్తకపోవడం బాధాకరమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడ
చేయూత పింఛన్ లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానంతో అష్టకష్టాలు పడుతున్నారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది పాత ఫోన్లలో చేయూత మొబైల్ యాప్ సపోర్ట్ చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నట్ట
అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. ‘మేము హామీలు మాత్రమే ఇస్తాం.. అమలు చెయ్యం’ అ�