‘అక్కా ఓ సీతక్కా.. నీకు నమస్కారం.. కార్మికుడు చనిపోతే రాలేకున్నావా అక్కా.. ఓ సీతక్క నీకు వందనం.. బడుగు బలహీనవర్గాల మనుషులం.. తిండి, తిప్పలు లేక రోడ్లు ఊడ్చి పాయకాన్ల్లు కడిగి సేవ చేసినందుకే ఈ బతుకా..? ఓ అక్కో... ఓ �
Mulugu | జిల్లా కేంద్రం పరిధిలోని మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మైదం మహేష్ (30) అనే గ్రామ పంచాయతీ కార్మికుడు మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు.
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. పెండింగ్ వేతనాలను కొంతమేర విడుదల చేసింది.