30 లక్షల జనాభా ఉండి, మూడు తరాలుగా మెరుగైన రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు ఆవేదన చెందారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా... జరుగుతున్న జా�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం-మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు ఒక్క మిల్లీ మీటర్ కూడా చెక్కు చెదరలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టంచేశారు.
BRS leaders | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల బీఆర్ఎస్ యువజన నాయకులు కోరం శివరాజ్ రెడ్డి, వడ్ల మోనప్ప, గంగాధర్ చారి ఆరోపించారు.
Revanth Reddy | ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేసిన సీఎం రేవంత్రెడ్డికి రివర్స్నోట్