కోల్బెల్ట్ వ్యాప్తంగా పటిష్ట నిఘాకు కసరత్తుగోదావరిఖనిలో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటుకు సన్నాహాలుఫోన్ కాల్, ఈ- మెయిల్ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణసీఎండీ శ్రీధర్ కీలక నిర్ణయంపెద్దపల్లి, ఏప్ర
కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణపెద్దపల్లి జంక్షన్, ఏప్రిల్ 26: భూసేకరణ కోసం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సంబంధిత అధికారులకు కలెక్టర�
డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ఆర్జీ-1లో పర్యటనగోదావరిఖని, ఏప్రిల్ 26: సింగరేణి ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ సూచించారు. ఆర్జీ-1 పరిధిలో సోమవారం ఆయన పర్యటించ
బరాజ్లు, రిజర్వాయర్లకు పర్యాటక శోభలక్ష్మీ, పార్వతీ, ఎల్లంపల్లి, మధ్యమానేరులో బోటు షికారుకు టూరిజం శాఖ ఏర్పాట్లుఇప్పటికే సిరిసిల్లలో సిద్ధంగా పడవలుత్వరలోనే అన్ని చోట్లా అందుబాటులోకి..పెద్దపల్లి, ఏప్రి
వ్యాక్సిన్పై అపోహలు వద్దుమొదటి డోస్ తీసుకున్న వారు జాగ్రత్తలు పాటించాలిడిప్యూటీ డీఎంహెచ్వో జువేరియాహుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 25: కొవిడ్ వ్యాప్తి ఉధృతి దృష్ట్యా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుక�
కరీంనగర్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇప్పుడు ఎక్కడ విన్నా కరోనా మాటే. ఏ పత్రిక తిరగేసినా, ఏ టీవీ చూసినా ఇదే ముచ్చట. మొదటి విడుతతో పోలిస్తే సెకండ్వేవ్ ప్రజలందరినీ వణికిస్తున్నదంటూ ‘సోషల్ మీడ�
తిమ్మాపూర్, ఏప్రిల్ 23: అంబులెన్స్ వాహనదారులు కొవిడ్ రోగుల బంధువుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాశాఖ అధికారి మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ హెచ్చరించారు. శుక్రవార�
మానేరు వాగు | జిల్లా పరిధిలోని మానేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల వద్ద మానేరు వాగులోకి కుటుంబ సభ్యులైన 8 మంది స్నానాలకు వెళ్లారు
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలిఅధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలిమండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్రామడుగు, ఏప్రిల్ 22: స్వీయ నియంత్రణే ప్రజలకు శ్రీరామరక్ష అని ఎమ�
ధర్మపురి, ఏప్రిల్ 22: ధర్మపురి క్షేత్రం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, యాదా ద్రి తరహాలో తీర్చిదిద్దేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువా
ఎలిగేడు, ఏప్రిల్ 21: మండల వైద్యాధికారి నిస్సీక్రిస్టినా ఆధ్వర్యంలో మండలంలో రెండు బృందాలతో కొవిడ్ టీకా వేయిస్తున్నారు. బుధవారం ఒక బృందంతో పీహెచ్సీలో, మరొక బృందంతో శివపల్లిలో టీకా వేయించారు. కార్యక్రమం�
యాసంగిలో రైతు పంట పండిందిజోరుగా వరి కోతలు.. కల్లాల్లో ధాన్యపు రాశులుమండలంలో 120 హార్వెస్టర్లుదిగుబడి అంచనా 3లక్షల క్వింటాళ్లుతిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 21: ఒకప్పుడు యాసంగి అంటే.. ఆశలతో సాగు చేసిన పంట పొట్ట
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్గంగాధర వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంగంగాధర, ఏప్రిల్ 17: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని,