విక్రయిస్తే కఠిన చర్యలుకట్టడికి టాస్క్ఫోర్స్సమాచారాన్ని 72888 94110కు ఇవ్వాలికలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణపెద్దపల్లి జంక్షన్, మే 12: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై సంబంధిత అధికారులు దృష్ట
కొనసాగుతున్న ఆరోగ్య వివరాల సేకరణపెద్దపల్లిలో 284 మందికి ఫీవర్ లక్షణాలుపెద్దపల్లి జంక్షన్, మే 11: కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ఇంటింటా జ్వర సర్వే జిల్లాలో కొనసాగుత�
ఆ పద్ధతిలోనే త్వరగా కోలుకుంటారుపెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ఐసొలేషన్ సెంటర్ ఆకస్మిక తనిఖీ కోల్సిటీ, మే 11: కొవిడ్ బారిన పడి అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులకు మందులతోపాటు వైద్య సిబ్బంది మనో ధై
పెద్దపల్లి : కరోనాతో చనిపోతే తన అంత్యక్రియలు చేసేందుకు ముందుకురారని భయాందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కామ
నిరుపేద వర్గాల కోసమే కల్యాణలక్ష్మిమేనమామలా సీఎం కేసీఆర్రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్కరీంనగర్లో 236 మందికి చెక్కుల పంపిణీమూడు తహసీల్దార్ కార్యాలయాలు ప్రారంభంకరీంనగర్ కార్పొరేషన్, మే 10: రాష్ట్ర ప్ర�
వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహనలక్షణాలు ఉన్న వారికి మందులుమంథని టౌన్, మే 10: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మంథనిలో ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ సర్వే కార్
పల్లెప్రగతితో అభివృద్ధి పథంమురికి కాలువలకు మోక్షంఆహ్లాదంగా ప్రకృతి వనంఎవెన్యూప్లాంటేషన్తో హరిత స్వాగతంఅన్ని హంగులతో వైకుంఠధామంఆదర్శంగా నిలుస్తున్న గ్రామంమెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో 950 గృహాల�
సిరిసిల్ల, మే 9: ఈజీఎస్ పనులు పారదర్శకంగా ఉండేందుకు అధికారులు పలు రకాల చర్యలు చేపట్టారు. అక్రమాలను నిరోధించడానికి పనులు జరిగే చోట ఫొటోలను తీసి వర్క్ ఫైల్లో జత చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పని జరిగే ప్రద�
వార్డుకు ఇద్దరు డాక్టర్లకు డ్యూటీ వేయాలికలెక్టర్ కే శశాంకనోడల్ అధికారులతో సమావేశంవిద్యానగర్, మే 8 : జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సే వలందించాలని కలెక్టర్ శశాంక వై�
మంత్రి కొప్పులపై ఆరోపణలు అవాస్తవం ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలు ఫిర్యాదుదారులు ప్రజాసమక్షంలోకి రండి జనగామ గ్రామస్థుల స్పష్టీకరణ గోదావరిఖని, మే 8 : ‘నిప్పు లాంటి మనిషిపై ఇన్ని అభాండాలా?.. ప్రభుత్వా�
సిద్ధమవుతున్న సింగరేణి ఆక్సిజన్ ప్లాంట్వేగంగా నిర్మాణ పనులుపరిశీలించిన ఆర్జీ-1 జీఎంసింగరేణిలోని అన్ని దవాఖానలకు ఇక్కడి నుంచే సరఫరాగోదావరిఖని, మే 7: సింగరేణి ఆర్జీ-1 పరిధిలో గోదావరిఖని నుంచి ముస్త్యాల
గోదావరిఖని, మే 7: సింగరేణి కార్మికులకు సంబంధించి పలు సమస్యలపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ డైరెక్టర్ను కలిసి విన్నవించారు. ఈమేరకు హైదరాబాద్లోని సంస్థ డైరెక్టర్(పా) బలరాంను కలిసి శుక్రవారం విన�
శంకరపట్నం, మే 6: ఇంటింటి ఆరోగ్య సర్వేలో భాగంగా కొవిడ్ లక్షణాలు కనిపించిన వారికి వెంటనే ఐసోలేషన్ కిట్లు అందజేయాలని డీపీవో వీరబుచ్చయ్య ఆదేశించారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ�