ఉమ్మడి జిల్లాలో 1277.48 కోట్ల విలువైన ధాన్యం సేకరణవెను వెంటనే చెల్లింపుల ప్రక్రియవరుస సెలవులతోపాటు రైతుల వివరాల నమోదులో ఆలస్యంజగిత్యాల, మే 15 (నమస్తే తెలంగాణ) : గతంలో రైతులు ఎక్కడెక్కడో ఉన్న మార్కెట్లకు వెళ్ల�
కరీంనగర్, మే 15 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్ : లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. నాలుగో రోజూ విజయవంతమైంది. శనివారం ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు ప్రజలు రోడ్లపై కనిపించగా, ఆ తర్వాత నిర్మానుష్య వాతావరణం కనిప
ఓవైపు వైరస్ నియంత్రణకు చర్యలుమరోవైపు కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలుప్రభుత్వ దవాఖానల్లో సకల సదుపాయాలుపెద్దపల్లి, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంతో రోగులకు సర్కారు అండగా న
సరిపడా మందులున్నాయి ప్రభుత్వం అప్రమత్తంగా ఉందిజడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్పెద్దపల్లి, మే 14(నమస్తే తెలంగాణ): కొవిడ్ చికిత్స కోసం పెద్దపల్లి జిల్లాలో బెడ్స్ కొరత లేదని, మందులు అందుబాటులో ఉన్నాయని జడ్పీ �
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించండిసిరిసిల్ల జిల్లా అధికారులను ఆదేశించినమంత్రి కేటీఆర్కలెక్టర్ కృష్ణభాస్కర్తో టెలీకాన్ఫరెన్స్సేవలందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలురాబోయే రె
విక్రయిస్తే కఠిన చర్యలుకట్టడికి టాస్క్ఫోర్స్సమాచారాన్ని 72888 94110కు ఇవ్వాలికలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణపెద్దపల్లి జంక్షన్, మే 12: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై సంబంధిత అధికారులు దృష్ట
కొనసాగుతున్న ఆరోగ్య వివరాల సేకరణపెద్దపల్లిలో 284 మందికి ఫీవర్ లక్షణాలుపెద్దపల్లి జంక్షన్, మే 11: కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ఇంటింటా జ్వర సర్వే జిల్లాలో కొనసాగుత�
ఆ పద్ధతిలోనే త్వరగా కోలుకుంటారుపెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ఐసొలేషన్ సెంటర్ ఆకస్మిక తనిఖీ కోల్సిటీ, మే 11: కొవిడ్ బారిన పడి అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులకు మందులతోపాటు వైద్య సిబ్బంది మనో ధై
పెద్దపల్లి : కరోనాతో చనిపోతే తన అంత్యక్రియలు చేసేందుకు ముందుకురారని భయాందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కామ
నిరుపేద వర్గాల కోసమే కల్యాణలక్ష్మిమేనమామలా సీఎం కేసీఆర్రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్కరీంనగర్లో 236 మందికి చెక్కుల పంపిణీమూడు తహసీల్దార్ కార్యాలయాలు ప్రారంభంకరీంనగర్ కార్పొరేషన్, మే 10: రాష్ట్ర ప్ర�
వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహనలక్షణాలు ఉన్న వారికి మందులుమంథని టౌన్, మే 10: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మంథనిలో ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ సర్వే కార్
పల్లెప్రగతితో అభివృద్ధి పథంమురికి కాలువలకు మోక్షంఆహ్లాదంగా ప్రకృతి వనంఎవెన్యూప్లాంటేషన్తో హరిత స్వాగతంఅన్ని హంగులతో వైకుంఠధామంఆదర్శంగా నిలుస్తున్న గ్రామంమెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో 950 గృహాల�
సిరిసిల్ల, మే 9: ఈజీఎస్ పనులు పారదర్శకంగా ఉండేందుకు అధికారులు పలు రకాల చర్యలు చేపట్టారు. అక్రమాలను నిరోధించడానికి పనులు జరిగే చోట ఫొటోలను తీసి వర్క్ ఫైల్లో జత చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పని జరిగే ప్రద�
వార్డుకు ఇద్దరు డాక్టర్లకు డ్యూటీ వేయాలికలెక్టర్ కే శశాంకనోడల్ అధికారులతో సమావేశంవిద్యానగర్, మే 8 : జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సే వలందించాలని కలెక్టర్ శశాంక వై�